8, అక్టోబర్ 2016, శనివారం

ఎవరీ పన్నీర్ సెల్వమ్ ??

అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు వీర విధేయుడు.అన్నట్టు పన్నీర్ సెల్వం కూడా ఒకప్పుడు ఛాయ్ వాలానే. సెల్వం తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి కొన్నాళ్ళు నడిపారు. స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితకు ఈయన వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. సాదాసీదాగా ఉండే సెల్వం మాటలు కూడా సాఫ్ట్ గా ఉంటాయంటారు. దైవ భక్తుడు. అమ్మకు వీర భక్తుడు. పాదాభివందనాలు చేసే వాడు. అన్నాడీఎంకే పార్టీ తోనే సెల్వం రాజకీయాల్లోకి వచ్చారు. పెరియకుళం మునిసిపల్ చైర్మన్ గా సెల్వం రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996 నుంచి 2001 వరకు అదే పదవిలో కొనసాగేరు. 2001 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది.  pl .see  more ఆన్ http://www.kaburluguru.com/banner/single/308


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి