30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అసాధ్యుడు ఈ అజిత్ దోవల్

ఇపుడు అందరి నోటా అజిత్ మాటే !! 
ప్రధాని మోడీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అజిత్ తొలుత కేంద్రం లో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. కీర్తి చక్ర అవార్డు దక్కించుకున్న అరుదైన పోలీస్ ఆఫీసర్. 1980 నుంచీ భారత్‌లో భద్రతా చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలోఅజిత్ దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి గంగలో కలిసిపోయింది. అజిత్ పాకిస్థానీ ముస్లిం పౌరుడిలా పాక్‌లో ఏడు సంవత్సరాలు గడిపారు. -పూర్తి వివరాల కోసం మేటర్ పై క్లిక్ చేయండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి